రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గోదావరిలో దూకి యువతి ఆత్మహత్య
Published on Tue, 08/30/2016 - 11:40
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద ఉన్న గోదావరి కాలువలో దూకి బేడి వేదిక(18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా నెల్లిమర్ల గ్రామానికి చెందిన వేదిక దండేపల్లిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన వేదిక సమీపంలోని గోదావరి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
#
Tags