రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on Tue, 12/27/2016 - 08:18
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 8గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాగా, స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
#
Tags