వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా ; యమలోకం హౌస్ఫుల్!
Published on Fri, 04/10/2020 - 08:30
తమిళనాడు,టీ.నగర్: కరోనా మహమ్మారితో యమలోకం హౌస్ఫుల్ కానుందని, అందరూ ఇళ్లలోనే ఉండాలంటూ దిండుగల్ పోలీసులు వినూత్న బ్యానర్తో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. దిండుగల్ జిల్లాలో 45 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజలకు పోలీసులు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇలావుండగా దిండుగల్ సౌత్ పోలీసులు ‘హౌస్ఫుల్’ యమలోకంలో స్థలం లేదని, యమధర్మరాజు దున్నపోతుపై ఆసీనుడై చేతులెత్తి నమస్కరిస్తున్న చిత్రంతో ‘దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దు’ అని కోరుతున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేసి వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు.
#
Tags