ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరెంటు షాక్ తో రైతు మృతి
Published on Mon, 11/07/2016 - 14:07
నేరేడుగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోరిగాంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివాజీ(30) అనే యువరైతు వ్యవసాయం పొలం వద్ద కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags