రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రాన్స్ఫార్మర్ ఎక్కి రైతు ఆందోళన
Published on Tue, 01/03/2017 - 14:57
సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట రూరల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. గ్రామానికి చెందిన బొల్ల బుచ్చయ్యకు చెందిన పొలంలో ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల క్రితం చెడిపోయింది. ఈ సమస్య సదరు రైతు అధికారులకు ఎంత విన్నవించినా పరిష్కారం కాలేదు. దీంతో మంగళవారం కిరోసిన్ డబ్బా పట్టుకుని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే ట్రాన్ఫార్మర్ మీదే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు పోలీసులకు, విద్యుత్ అధికారులకు తెలియజేశారు.
#
Tags