ప్రచారంలో భారతమ్మ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యపై దాడి.. కూతురితో కలిసి ఆత్మహత్య
Published on Sat, 09/24/2016 - 14:38
తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామచంద్రం కుటుంబ కలహాల కారణంగా భార్య లావణ్యపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో రామచంద్రంతో పాటు చిన్న కూతురు మృతి చెందారు.
కాగా దాడిలో గాయపడిన భార్యతో పాటు, పెద్దకూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags