రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు
Published on Sun, 11/27/2016 - 20:30
నాగాయలంక: సముద్రంలో స్నానానికి వెళ్లిన వారిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద సముద్రంలో స్నానం చేసేందుకు ఆదివారం సాయంత్రం 20మంది విద్యార్థులు వెళ్లారు. అయితే వీరిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిని జింకపాలెం గ్రామస్తులుగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నలుగురి విద్యార్థుల వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags