మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంజనీర్ ప్రీతికి రూ.42 లక్షల విరాళాలు
Published on Sun, 07/09/2017 - 19:11
సాక్షి, చెన్నై: బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న చెన్నైకి చెందిన యువ ఇంజనీర్ ప్రీతి (26)ని ఆదుకునేందుకు పలువురు తమిళులు ముందుకొచ్చారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రీతి 25 రోజుల కిందట హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు పరీక్షించి ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉందని నిర్ధారించారు. చికిత్సకు రూ.45 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
దీంతో ప్రీతి స్నేహితులు ఫేస్ బుక్ ద్వారా తమ సన్నిహితులు, మిత్రుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల్లోనే సుమారు రూ.42 లక్షలు సమకూరాయి.
#
Tags