వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
150 ఏళ్లనాటి నిధి దొరికింది
Published on Fri, 05/29/2015 - 03:29
సేలం: ఇంటి నిర్మాణానికి గోతులు తవ్వుతుండగా నిధి బయట పడింది. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని నర్సింగాపురంలో చిన్నకన్ను, సుమతి దంపతులు కొత్తగా ఇళ్లు నిర్మించే పనిలో పడ్డారు. అందుకు గాను గోతుల తవ్వే క్రమంలో నిధి బయట పడింది. అయితే, ఈ నిధి గురించి ఆ దంపతులకు తెలియదు. దీనిని తీసుకుని మేస్త్రీ చిన్న తంబి ఉడాయించాడు. అక్కడ నిధి లభించిన సమాచారంతో గురువారం తహసీల్దార్ తెన్ మొళి, ఇతర అధికారుల బృందం రంగంలోకి దిగింది.
ఆ దంపతుల వద్ద విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారంతో చిన్న తంబి వద్ద ఉన్న నిధిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి 150 ఏళ్ల నాటిది. ఇందులో 2.13 లక్షలు విలువగల బంగార ఆభరణాలు బయట పడ్డాయి.
#
Tags