నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జమ్మికుంటలో పత్తికి అత్యధిక ధర
Published on Tue, 10/18/2016 - 12:41
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తికి అత్యధిక ధర పలికింది. మంగళవారం మార్కెట్కు వచ్చిన పత్తిని వ్యాపారులు క్వింటాలు రూ.5,340 చొప్పున అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఏ సీజన్లోనూ పలకలేదని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలోనే ఇది అత్యధికమని వెల్లడించారు. మంగళవారం మార్కెట్కు వచ్చిన సుమారు వెయ్యి మంది రైతులు 3,500 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు.
#
Tags