అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్
Published on Sat, 10/01/2016 - 10:22
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ లారీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్నూర్ మండలం పెద్దఎక్లారం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అతివేగంగా వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ వంతెనపై వేలాడుతూ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో దాదాపు 10కి.మీ.మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
#
Tags