నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
29న మెట్రో సేవలపై పాక్షిక ఆంక్షలు
Published on Tue, 01/27/2015 - 22:36
న్యూఢిల్లీ: బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 29న రెండు స్టేషన్లలో మెట్రో రైలు సేవలపై ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరున్నరవరకూ సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్ స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పేర్కొంది. సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఈ రెండు స్టేషన్లలో సేవలను పునరుద్ధరిస్తారు. అయితే నగరంలోని మిగతా అన్ని మెట్రో స్టేషన్లలో సేవలకు ఎటువంటి అంతరాయమూ ఉండదు.
#
Tags