వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూయా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
Published on Sun, 12/18/2016 - 13:51
తిరుపతి: తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆదివారం ఉదయం బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 35 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో బాత్రూం శుభ్రం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లిన సమయంలో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న అతడిని కనుగొన్నారు.
ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. అతను ఏ వ్యాధితో చికిత్స కోసం వచ్చాడు, ఎక్కడివాడు వంటి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
#
Tags