చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భాషా సామరస్యాన్ని కాపాడుకోవాలి: ప్రణబ్
Published on Mon, 12/26/2016 - 03:17
కృష్ణరాజపుర (కర్ణాటక): ఇతర భాషలకు చెందిన ప్రజలతో స్నేహభావంతో మెలిగినపుడే భిన్నత్వంలో ఏకత్వంతోపాటు భాషా సామరస్యాన్ని కూడా కాపాడుకోవచ్చని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కృష్ణరాజపుర పరిధిలోని దూరవాణి నగర్లో ఉన్న ఐటీఐ విద్యామందిర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన 89వ నిఖిల్ భారత్బంగ్ సాహిత్య సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. భాష సంస్కృతిని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సమ్మేళన సంస్థతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ప్రణబ్ తెలిపారు. గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన ఈ సంస్థ మరి కొద్ది సంవత్సరాల్లో శత వసంతాలు జరుపుకోనుండడం సంతోషకరమన్నారు.
#
Tags