ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెద్దపల్లి జిల్లాలో కార్డన్సెర్చ్
Published on Mon, 12/05/2016 - 17:20
ధర్మారం : పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ధర్మారం మండలం బంజేరుపల్లి సీఐ మహేశ్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తయారు చేస్తున్న 5 లీటర్ల గుడుంబా, 60 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. ఎలాంటి పత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags