వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీకి వర్షసూచన
Published on Sat, 05/13/2017 - 11:20
విశాఖ: దక్షిణ అండమాన్, దానికి ఆనుకుని ఉన్న మలయా ద్వీపకల్పం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఈ నెల 15 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతోపాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములతో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా ఈదరుగాలులు, పిడుగులు సంభవించే అవకాశం వుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
#
Tags