వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీగా ఎర్రచందనం స్వాధీనం: 53 మంది అరెస్టు
Published on Wed, 11/23/2016 - 15:17
కడప: ఒకేసారి జిల్లాలోని మూడు ప్రాంతాల్లో అటవీ అధికారులు దాడులు జరిపి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు పోలీసు స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల, కొండాపురం ఓబన్న క్రాస్ వద్ద, అలాగే ముద్దనూరు-యర్రగుంట్ల మార్గంలోని కదిరివారిపల్లె అటవీ ప్రాంతాల్లో ఆ శాఖ అధికారులు దాడులు చేసి ఎర్రచందనం చెట్లు నరుకుతున్న 53మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి టన్ను బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను, 26 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ ఏసుబాబు వెల్లడించారు.
#
Tags