నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘మత ఘర్షణలకు బీజేపీ కుట్ర’
Published on Fri, 11/21/2014 - 02:39
బెంగళూరు: రాష్ట్రంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఆరోపించారు. తీర్థహళ్లిలో విద్యార్థి నందితా మృతిని ఇందుకు పావుగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తీర్థహళ్లి విద్యార్థిని నందితా మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, అయినా కూడా ఈ అంశంలో బీజేపీ అనవసర రాద్ధాంతానికి దిగుతోందని విమర్శించారు. ఇక తమ ప్రభుత్వంలోని మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్భంగా కిమ్మనె రత్నాకర్ పునరుద్ఘాటించారు.
#
Tags