నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దొంగ అరెస్ట్: రూ.11 లక్షలు స్వాధీనం
Published on Fri, 11/25/2016 - 13:02
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వలసపాకల గ్రామానికి చెందిన కొరణాల పైడిరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి రూ.11 లక్షల విలువైన 448 గ్రాముల బర గారు ఆభరణాలు, 300 గ్రాముల నల్లమందును, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మీడియా ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ, పలువురు డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
#
Tags