విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇద్దరు దొంగల అరెస్ట్: రూ.3 లక్షలు సీజ్
Published on Tue, 11/29/2016 - 13:06
పాల్వంచ: ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెంకటేశ్వర కాలనీలో వీరిద్దరు ఇటీవల చోరీకి పాల్పడ్డారు. వీరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 లక్షల విలువ చేసే 5.3 తులాల బంగారం, అర కేజీ వెండి, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags