రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శివసేన కార్యకర్త అరెస్ట్
Published on Wed, 07/26/2017 - 10:53
ముంబయి: మంగళవారం ఘాట్కోపర్ శివార్లలోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనం కూలిపోయి 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్త అరెస్టయ్యాడు. సునీల్ సితాప్ నర్సింగ్ హోమ్ పునర్నిర్మాణ సమయంలో ఈ భవనం కూలిపోయింది. సితాప్ నిర్లక్ష్యం వలనే భవనం కూలిందని కేసు నమోదయింది. నిన్న రాత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.
#
Tags