KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డీయూ విద్యార్థుల నిరసన ప్రదర్శన
Published on Sat, 05/10/2014 - 22:57
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)తోపాటు జవహర్లాల్నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెజీ మార్గ్లోని మహారాష్ట్ర సదన్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో 50 నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్కు వారు ఓ వినతిపత్రం సమర్పించారు. సాయిబాబాను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, ఇది అక్రమ నిర్బంధమని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు.
#
Tags