amp pages | Sakshi

లండన్‌లో బస్సు ప్రమాదం

Published on Tue, 08/29/2017 - 10:06

ముగ్గురు దుర్మరణం
లండన్‌లో కంచి వ్యక్తులు మృతి
మృతదేహాల రాకలో జాప్యం


లండన్‌లో శనివారం జరిగిన బస్సు  ప్రమాదంలో కాంచీపురం పిల్లైయార్‌ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్‌ సెల్వం (63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్‌ సెల్వం సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ సంఘటనతో కాంచీపురం పిల్లయార్‌ పాళయంలో విషాదం నెలకొంది.

కేకే.నగర్‌: విహారయాత్ర నిమిత్తం లండన్‌కు వెళ్లిన ముగ్గురు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరుసగా రెండు రోజుల సెలవుల కారణంగా మృతదేహాలను తెప్పించడంతో తీవ్ర జాప్యం నెలకొనడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్‌ బకింగ్‌హామ్‌ షయర్‌ ప్రాంతంలో శని వారం ఉదయం మినీ బస్సును రెండు కంటైనర్‌ లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న కాంచీపురం పిల్లైయార్‌ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్‌ సెల్వం(63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్‌ సెల్వం, కుంభకోణానికి చెందిన నలుగురు, కేరళకు చెందిన సిరియాక్‌ జోసఫ్‌ సహా ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

పన్నీర్‌ సెల్వం కుమారుడు మనో రంజితం లండన్‌లో గల ప్రైవేటు ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. అతని ఇంటికి పన్నీర్‌ సెల్వం కుటుంబంతో సహా వెళ్లాడు. విహారయాత్రకు వెళ్లినపుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పన్నీర్‌ సెల్వం భార్య వళ్లి, కుమారుడు మనోరంజితం, అతని భార్య సంగీత తీవ్ర గాయాలతో లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ నేపథ్యంలో మృతదేహాలను కాంచీపురానికి తీసుకురావడానికి శని, ఆది వారాలు దౌత్య కార్యాలయానికి సెలవు కావడంతో ఆలస్యం అవుతోంది. మృతుల బంధువులు సోమవారం ఉదయం కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి మృతదేహాలను తీసుకురావడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Videos

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

ఈసీ షాక్..కుదేలైన కూటమి..

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)