ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీశైలంలో ముగిసిన ఉత్సవాలు
Published on Tue, 10/11/2016 - 09:28
దక్షిణ కాశీగా పిలుచుకునే శ్రీశైల క్షేత్రంలో మంగళవారంతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శరన్నవరాత్రులు ముగియటంతో దసరా పర్వదినాన భ్రమరాంబికా దేవి భక్తులకు నిజాలంకరణతో దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా అమ్మవార్లు నంది వాహనం పై ఆలయ ప్రదక్షిణ చేస్తారు.
#
Tags