నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేశినేని నాని
Published on Mon, 08/29/2016 - 12:23
విజయవాడ: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రారంభించారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 70 ఏళ్ల స్వాతంత్ర్యం - త్యాగాలను స్మరిద్దాం పేరుతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన స్వాతంత్య్ర సమరం నాటి ఫొటోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 70 ఏళ్ల స్వాతంత్ర్యం - త్యాగాలను స్మరిద్దాం పేరుతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన స్వాతంత్య్ర సమరం నాటి ఫొటోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
#
Tags