వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఎమ్మెల్యేల హక్కులను టీడీపీ కాలరాస్తోంది'
Published on Wed, 10/05/2016 - 14:33
కర్నూలు: టీడీపీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ మోహన్ను ఎమ్మెల్యేలు బుధవారం కలిశారు.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులపై కలెక్టర్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చర్చించారు. టీడీపీ ఇంఛార్జులకు నిధులు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్రెడ్డి, గుమ్మనూరి జయరాములు, గౌరు చరిత, బాలనాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
#
Tags