ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం
Published on Mon, 04/10/2017 - 20:13
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సోమవారం పార్లమెంట్ సమీపంలోని వీపీ హౌస్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags