Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
Published on Tue, 02/09/2016 - 13:39
చేవెళ్ల: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టాండ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. రేగడి ఘన్పూర్ గ్రామానికి చెందిన జి. బుచ్చిరెడ్డి(55) అనే రైతు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags