రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
Published on Tue, 11/03/2015 - 18:50
భాగ్యనగర్ కాలనీ (హైదరాబాద్) : పేకాట స్థావరంపై కూకట్పల్లి పోలీసులు మంగళవారం దాడి చేసి నిర్వాహకుడితో పాటు 10 మందిని అరెస్టు చేశారు. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహన నగర్లోని వాటర్ ట్యాంకర్ సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ క్రాంతి కుమార్ సిబ్బందితో ఆ స్థావరంపై దాడి చేసి నిర్వాహకుడు శ్రీనివాస్ సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,900 నగదు, మూడు బైక్లు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
#
Tags