ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బస్సు ప్రమాదంలో 10 మందికి గాయాలు
Published on Thu, 02/18/2016 - 11:25
హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం హయత్నగర్ లక్ష్మీరెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎలాంటి సూచన ఇవ్వకుండా ఇసుక లారీ మలుపు తిరుగుతుండగా.. అటు నుంచి వస్తున్న స్వాతి ఇంజనీరింగ్ కళాశాల బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు 10 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
#
Tags