నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 ఆటోల సీజ్
Published on Thu, 03/29/2018 - 09:35
అల్గునూర్(మానకొండూర్): పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న 15 ఆటోలను కరీంనగర్ రవాణా అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఇన్చార్జి డీటీసీ కొండల్రావు ఆదేశాల మేరకు ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐ రజినీదేవి, మధు ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఓవర్లోడ్ వాహనాల నియంత్రణకు తనిఖీలు నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, కరీంనగర్లోని బొమ్మకల్ క్రాస్ రోడ్డు, కొత్తపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న 15 ఆటోలను పట్టుకొని సీజ్ చేశారు. ఓవర్లోడ్లో వెళ్తున్న రెండు ఇసుక లారీలు, మూడు కంకర లారీలను కూడా పట్టుకొని జరిమానా విధించారు.
#
Tags