ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యాశాఖకు 160 ఆధార్ కేంద్రాలు
Published on Fri, 12/29/2017 - 01:11
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ నమోదుకు 160 కేంద్రాలను ఆధార్ ప్రాధికార సంస్థ మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థుల ఆధార్ నమోదు కాలేదు. వాటిని పూర్తి చేసేందుకు ఈ కేంద్రాలను మంజూరు చేసింది. ఇందుకు రూ.2.5 కోట్లను కేటాయించింది. వీటిని జనవరి 2వ వారంలో ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
#
Tags