వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
Published on Sun, 11/12/2017 - 20:21
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ మండలం కొత్వాల్గూడలోని క్వారీ గుంత వద్ద ప్రమాదం జరిగింది. సరదాగా ఈతకు వచ్చిన ఎనిమిది మంది యువకులు సెల్ఫీలు దిగుతుండగా ఓ యువకుడు కాలు జారి క్వారీ గుంతలో పడిపోయాడు. ఈత రాక మునిగి చనిపోయాడు. మృతుడు మల్లేపల్లి మండలం అప్జల్సాగర్కు చెందిన భానుచందర్ (19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags