నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
31 కేంద్రాల్లో ఎస్సై రాత పరీక్ష
Published on Mon, 04/11/2016 - 01:24
హాజరు కానున్న 21, 250 మంది ‘ఎస్సై’ అభ్యర్థులు
వివరాలు వెల్లడించిన సీపీ
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 17న నిర్వహించ నున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 21,250 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
#
Tags