నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆలయాల్లో తవ్వకాలు: నలుగురి అరెస్టు
Published on Wed, 10/07/2015 - 12:46
హుస్నాబాద్: శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ సమీపంలోని బయ్యన్నగుట్టలో మంగళవారం అర్ధరాత్రి కొందరు తవ్వకాలు జరుపుతుండగా చప్పుళ్లు వస్తుండటంతో.. పంట కాపలా కోసం వచ్చిన రైతులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
#
Tags