Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి గాయాలు
Published on Thu, 04/14/2016 - 12:23
కమలాపూర్ : కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ శివారున ఉన్న చెరువులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టిని ట్రాక్టర్లో నింపుతుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
#
Tags