వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కన్నతండ్రినే చంపేశాడు...
Published on Thu, 03/05/2015 - 09:36
దహెగావ్: మద్యం మత్తులో ఓ కిరాతక తనయుడు కన్నతండ్రినే చంపేశాడు. ఈ దారుణం ఆదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలంలోని పెసరికుంటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పెసరికుంటకు చెందిన ఇస్తారి అనే వ్యక్తి మద్యం తాగి తండ్రి రామ్టెంకి శంకర్(50) తో గొడవపడ్డాడు. ఆగ్రహంతో తండ్రి నెత్తిపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో రామ్టెంకి శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇస్తారి తరచుగా తండ్రితో గొడవపడేవాడని, గతంలో కూడా ఒకసారి దాడిచేయగా అదృష్టవశాత్తూ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
#
Tags