హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెల్ చార్జింగ్ పెడుతూ.. మహిళ మృతి
Published on Tue, 03/21/2017 - 14:14
పెద్దవరం: నల్గొండ జిల్లాలో పెద్దవరం మండలంలో విషాదం నెలకొంది. ఓ మహిళ సెల్ చార్జింగ్ పెడుతూ..విద్యుదాఘాతానికి గురైంది. ఈ సంఘటన కోమటికుంట తండాలోమంగళవారం చోటుచేసుకుంది. ఉదయం బాణామతి సరోజిని(37) అనే వివాహిత సెల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
#
Tags