ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'దేశాన్ని ఎలా నడపాలో చూపించారు'
Published on Thu, 12/25/2014 - 14:24
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న రావడం మా అందరికి గర్వకారణంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మురళీధర్రావు తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో పాల్గొన్న మురళీధర్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఎలా ముందుకు నడపాలో వాజ్పేయి చూపించారని చెప్పారు. అట్టడుగు వర్గాలను మొట్టమొదట వాజ్పేయి గుర్తించారని గుర్తు చేశారు.అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#
Tags