ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థిని ఆత్మహత్య
Published on Tue, 09/15/2015 - 11:37
కడుపునొప్పికి తాళలేక ఓ విద్యార్థిని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామానికి చెందిన తాడి లావణ్య(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. లావణ్య మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
#
Tags