అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Published on Wed, 12/30/2015 - 17:22
రాయికల్ (కరీంనగర్): లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఇంటిని మార్పిడి చేయాడనికి పర్మిషన్ కావాలంటూ వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రాయికల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి 5 వేలు లంచం తీసుకుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags