అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీ దాడులు : వీఆర్వో అరెస్ట్
Published on Tue, 07/12/2016 - 15:45
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వో కాశీనాథ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నగదు సీజ్ చేసి... కాశీనాథ్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
#
Tags