వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'షాదీ ముబారక్'లో అక్రమాలపై ఏసీబీ విచారణ
Published on Sun, 03/27/2016 - 18:15
నార్నూరు: ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో షాదీ ముబారక్ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. 2003 నుంచి 2008 మధ్య వివాహం చేసుకున్న వారు కూడా ఇటీవల షాదీ ముబారక్ పథకం కింద లబ్ది పొందిన విషయాన్ని సాక్షి పత్రిక కథనాలను ప్రచురించింది. దీంతో ముగ్గురు ఏసీబీ అధికారులు నార్నూరు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ ఎమ్మార్వో సోము సమక్షంలో రికార్డులను తనిఖీ చేపట్టారు. 11 మందికిగాను ఇద్దరు లబ్దిదారులను గుర్తించారు. అనంతరం రెండు రోజుల తర్వాత మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
#
Tags