రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పలు విమాన సర్వీసులు రద్దు
Published on Wed, 02/27/2019 - 15:09
సాక్షి, హైదరాబాద్ : భారత్-పాక్ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సందర్భంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారత్-పాక్ రహదారిని కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోగా పలు విమానాలకు కూడా రద్దు చేసింది. దేశీయంగా.. హైదరాబాద్ నుంచి అమృత్సర్, చండీఘడ్, డెహ్రాడూన్లకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రకటించారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
#
Tags