నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యం అమ్మకాలు బంద్
Published on Tue, 12/04/2018 - 09:15
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండురోజుల పాటు గ్రేటర్లో మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నట్టు ఎక్సైజ్శాఖ ప్రకటించింది. ప్రచారం ముగిసే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా ఈ నిషేధం అమలులో ఉంటుందని ఆ శాఖఅధికారులు ప్రకటించారు. తిరిగి ఓట్ల లెక్కిపు రోజు.. ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ వరకు మద్యం అమ్మకాలు ఉండవని పేర్కొన్నారు.
#
Tags