వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంబేడ్కర్ విద్యానిధి మార్గదర్శకాల్లో సవరణ
Published on Thu, 04/30/2015 - 02:02
హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు విద్యార్థుల కుటుంబ ఆదాయం (అభ్యర్థితో సహా) అన్ని వనరులు కలుపుకుని రూ.2 లక్షలకు లోబడి ఉండాలని సవరించింది. అదేవిధంగా టోఫెల్కు-80, ఐఈఎల్టీఎస్-6.5, జీఆర్ఈ-280, జీమాట్-550 కనీస స్కోర్ను సాధించి ఉంటేనే అర్హులవుతారని సవరించింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీచేశారు.
#
Tags