Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
10 డిటోనేటర్లు, 400 జిలిటెన్ స్టిక్స్..
Published on Sat, 05/02/2015 - 19:00
హుజూరాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఈ విషయాన్ని హుజూరాబాద్ సీఐ శనివారం మీడియాకు వెల్లడించారు.
ఎలాంటి అనుమతీ లేకుండా ఆటోలో 10 డిటోనేటర్లు, 400 జిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags