వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అండమాన్ ఎక్స్ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం
Published on Mon, 03/30/2015 - 19:55
రామగుండం (కరీంనగర్ జిల్లా): జమ్ముకాశ్మీర్లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం జమ్ముతావి నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైలు కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్కు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, ఐదు గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
#
Tags