వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం
Published on Wed, 12/03/2014 - 05:31
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా పరీక్షల్లో (సీ-05 స్కీమ్లో) ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వికాస్రాజ్ మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈ అవకాశాన్ని కలిస్తున్నామని, ఫెయిల్ అయిన సబ్జెక్టులను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
#
Tags