వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు
Published on Wed, 09/27/2017 - 14:33
మేడ్చల్, ఘట్కేసర్ టౌన్: ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్లు ఘట్కేసర్ ట్రాన్స్కో ఏఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్లకు మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదులాబాద్, మర్పల్లిగూడ, కొత్తగూడ, చందుపట్లగూడ, పోతరాజుగూడ, అంకుషాపూర్, మాదారం, ఎన్ఎఫ్సీనగర్, బొక్కెనిగూడ, అవుషాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని, అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
#
Tags